Monday, March 11, 2019

ఇండియా టీవీ సర్వే: మోడీదే హవా.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే, తెరాసకు 14, వైసీపీకి 22, టీడీపీకి 3

న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రీ పోల్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో కంటే దాదాపు నలభై సీట్లు తగ్గుతాయని, కానీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 238 సీట్లు, ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 285 సీట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u1K45T

Related Posts:

0 comments:

Post a Comment