విశాఖపట్నం: కొన్ని రోజులుగా ఓ ఇరుకు గదిలో తలదాచుకుంటూ, పస్తులు ఉంటున్న విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు యువకులకు అండ దొరికింది. మలేసియాలోని భారతీయ స్వేచ్ఛా వాణిజ్య సంఘాల సమాఖ్య వారికి చేయూతను అందించింది. బాధితులను స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తోంది. జీవనోపాధిని వెదుక్కుంటూ విశాఖపట్నం జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన మరిశా వెంకునాయుడు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VDbB9c
మలేసియాలో పస్తులుంటున్న విశాఖ యువకులు: ఆదుకున్న ట్రేడ్ యూనియన్!
Related Posts:
మోడీ కొత్త నినాదం ఇదే: ఆ వెబ్సైట్లోను అందరూ ఫాలో అవ్వండి: ఇందిరాగాంధీని స్మరిద్దాంన్యూఢిల్లీ: దేశ మొట్టమొదటి హోం శాఖ మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్కు సంబంధించిన ఓ కొత్త కోణం వెలుగులోకి తీసుకొచ్చారు నరేంద్ర మోడీ. ఆయనలో… Read More
నితీశ్కు షాక్- చిరాగ్తో బీజేపీ చీకటి ఒప్పందం - సర్వత్రా విమర్శ - జేపీ నడ్డా ఏం చెప్పారంటే..‘‘బీహార్ ఎన్నికల్లో అసలు ఎన్డీఏ లేనేలేదు. ఎల్జేపీ పార్టీ కూటమి నుంచి బయటికొచ్చి విడిగా పోటీ చేస్తోంది. బీజేపీ, జేడీయూ పైకి కలిసున్నప్పటికీ, లోలోన పరస్… Read More
తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా పేషెంట్లు: కొత్త కేసులూ తగ్గుముఖం: గ్రేటర్లో రికార్డుస్థాయిలోహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో మరోసారి భారీగా తగ్గుదల కనిపించింది. రోజువారీ కరోనా కేసుల క్షీణత కొనసాగుతోంది. ఇదివరకు గరిష్ఠంగా మూడ… Read More
తిరుక్కురళ్ చదవండి..ఖాదీ మాస్కులు ధరించండి: అమెరికాలో మల్ల యోధులు తయార్: మోడీన్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల సందర్భంగా కళకళలాడాల్సిన దేశం కరోనా వైరస్ ప్రభావానికి గురైందని, వెలవెలబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దసరా… Read More
US Election 2020: ఫ్లోరిడాలో ముందస్తు ఓటు హక్కు వినియోగించుకున్న ట్రంప్అమెరికా అధ్యక్ష ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ఇటు అధ్యక్షుడు ట్రంప్ అటు డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ల మధ్య పోరు హోరా హోరీగా ఉంటుందని ప్రస్తుత… Read More
0 comments:
Post a Comment