దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఇక నాయకుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. వారి అదృష్టం ఎలా ఉందో అనేది మాత్రం మే 23నే బయటపడుతుంది. ఇక కొన్ని పార్టీల అధినేతలు, కీలక నాయకులు గెలుస్తారా లేక ఓడిపోతారా అనేదానిపై కూడా జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VGAO2d
షాకింగ్ : అమేథీలో రాహుల్ గెలుపు కష్టమే... వాయనాడ్లో పరిస్థితి ఏమిటి..?
Related Posts:
మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తహిల్ రమణి రాజీనామా, బదిలీ చెయ్యడంతో తప్పుకున్నారు !చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.కే. తహిల్ రమణి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ఇటీవలే జస్టిస్ తహిల్ రమణిని మేఘాలయ కోర్టుకు బద… Read More
ఏపీ ప్రభుత్వ సలహాదారుడి పైన వేటు!! మరో కీలక పోస్టు అప్పగింత: త్వరలో అధికారిక ఉత్తర్వులు..!!ఏపీ ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉన్న ఒక ముఖ్యమైన అధికారిని తప్పిస్తున్నట్లు సమాచారం. మూడు నెలల కాలంలోనే ఆయన పైన చర్యల దిశగా నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభ… Read More
విదేశీ వనితపై ఖాకీల సాముహిక లైంగికదాడి.. ఇద్దరిపై కేసులక్నో : ఆమె విదేశీయురాలు. వీసా గడువు పొడిగించేందుకు ఓ పోలీసు అధికారిని అడిగితే .. తన శీలాన్ని అడిగాడు. అందుకు ఒప్పుకున్న ఆ మహిళ .. నరకాన్ని చవిచూసింది… Read More
నరసింహన్కు ప్రగతిభవన్లో ఆత్మీయ వీడ్కోలు ..హైదరాబాద్ : ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్లు.. అదీ కూడా గవర్నర్గా .. యూపీఏ హయాంలో నియమితులై .. ఎన్డీఏ తొలి దఫా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసు… Read More
గుడి గోడల మీద కేసీఆర్ చిత్రాలెందుకన్న కాంగ్రెస్.!రేవంత్ కు పీసిసి ఇస్తే స్వాగతిస్తామన్న కుసుమకుమార్.హైదరాబాద్ : యాదాద్రి ప్రాకారాలపైన తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు చిత్రపటాలు చెక్కుతున్నట్టు వస్తున్న వార్తల పైన తెలంగాణ లోని రాజకీయ పార్టీల నుంచి వ్యతిర… Read More
0 comments:
Post a Comment