గుంటూరు: ఏపీలో ఎన్నికల వేళ నాయకులపై ఐటీ దాడులు ముమ్మరం అవుతున్నాయి. మొన్న మంత్రి నారాయణ పై ఐటీ దాడులు జరిగిన కొద్ది రోజుల్లోనే మరో టీడీపీ నేత కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డికి చెందిన ఆస్పత్రిలో ఐటీ దాడులు జరిగాయి. ఉగ్రనరసింహారెడ్డికి చెందిన అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఐటీ అధికారులు తనిఖీలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V51slS
Wednesday, March 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment