Wednesday, March 27, 2019

ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌నం : నిఘా బాస్ పై వేటు : ఇద్ద‌రు ఎస్పీల పైనా చ‌ర్య‌లు..!

ఎన్నికల కమిషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశించింది. వైసీపీ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. ఏపీలో ఎన్నికల పోలింగ్ సమీపి స్తుండడంతో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CHIMlk

Related Posts:

0 comments:

Post a Comment