భారతదేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆసుపత్రుల మార్చురీలలో గుట్టలుగుట్టలుగా పెరుగుతున్న శవాలు , స్మశానాలలో కరోనా మృతుల సజీవ దహనాలు, అంత్యక్రియల కోసం శవాలతో కరోనా మృతుల బంధువుల ఎదురుచూపులు వెరసి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఏ నగరంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా కరోనా మహమ్మారి తాలూకు విషాద ఛాయలు కనిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RZzo6V
Monday, April 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment