Saturday, February 9, 2019

ఒక రోజు ఢిల్లీ దీక్షకు రూ.10 కోట్లు : ప్రత్యేక రైళ్లకు రూ.1.12 కోట్లు : ఏపి ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

ఏపి ప్ర‌భుత్వం ధ‌ర్మ పోరాట దీక్ష‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ ఖర్చుతోనే నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. పార్టీ స‌భ‌ల్లా నిర్వ‌హి స్తున్న ధ‌ర్మ పోరాట దీక్ష‌ల‌కు ప్ర‌భుత్వ నిధులు ఖ‌ర్చు చేయ‌టం పై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజా గా ఈ నెల 11న ముఖ్య‌మంత్రి ఢిల్లీలో ఒక్క రోజు దీక్ష‌కు నిర్ణ‌యించారు. ఆ దీక్ష ఖ‌ర్చు కోసం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RPya8D

Related Posts:

0 comments:

Post a Comment