Saturday, February 9, 2019

'జయరాం హత్యలో శిఖాచౌదరిదే కీలకపాత్ర, రాకేష్ రెడ్డి పాత్రధారి': మళ్లీ మొదటికి కేసు!

హైదరాబాద్: ఎన్నారై జయరాం హత్య కేసు విచారణలో బంజారాహిల్స్ పోలీసులు ఆయన సతీమణి పద్మశ్రీ వాంగ్మూలాన్ని శుక్రవారం తీసుకున్నారు. జయరాం నివాసంలోనే దాదాపు రెండు గంటల పాటు ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. న్యాయవాదుల సమక్షంలో బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తీసుకున్నారు. పద్మశ్రీ నుంచి జయరాం కంపెనీకి చెందిన డాక్యుమెంట్లను పోలీసులు తీసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WPZY0a

Related Posts:

0 comments:

Post a Comment