లక్నో: నిత్యం ఘర్షణపడే ఎస్పీ, బీఎస్పీలు వచ్చే లోకసభ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం నిప్పులు చెరిగారు. ఆయన ఈస్టర్న్ యూపీలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి కడితే భయపడాల్సిన పని లేదని చెప్పారు. ఎందుకంటే ఉత్తర ప్రదేశ్లో బీజేపీకి 50 శాతం ఓటు బ్యాంకు ఉందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RQ9v3G
'ఉత్తర ప్రదేశ్లో 74 లోకసభ స్థానాలు బీజేపీవే, 50 శాతం ఓట్లు కమలం పార్టీకే'
Related Posts:
భారతీయ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్భారతీయ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చ… Read More
మరో లొల్లి: తాత్కాలిక సీబీఐ బాస్గా నాగేశ్వరరావు నియామకం సరికాదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్సీబీఐలో ఏర్పడిన ముసలం ఇంకా కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు సీబీఐ వివాదం సుప్రీంకోర్టుకు ఎక్కగా కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మ బాధ్… Read More
భక్తులతో కిటకిటలాడిన ప్రయాగరాజ్ కుంభమేళ, పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా హాజరుసంక్రాంతి సందర్భంగా అలహాబాదులోని ప్రయాగరాజ్ కుంభమేళ భక్తుల కోసం సిద్ధమైంది. ఇప్పటికే పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కొన్ని లక్షల్లో భక్తులు అక్కడికి చేర… Read More
గణపతి పూజ..నల్లకోడి బలి, కుక్కుట శాస్త్రం: కోడి పందాల్లో చిత్రాలు..!సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందేలు కామన్ అయిపోయింది. ఎంత మంది ఎన్ని నిబంధనలు పెట్టినా.. ఏపి లో అవన్నీ నామ మాత్రంగానే అమలవుతాయి. వేల కోట్ల ర… Read More
యూపీలో సర్వే సత్యాలు: ఎస్పీ బీఎస్పీ పొత్తుతో బీజేపీ మటాష్..కమలంకు సీట్లు ఎన్నో తెలుసా..?లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో అప్పుడే దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ప్రభుత్వ… Read More
0 comments:
Post a Comment