న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పందించింది. గత డిసెంబర్ నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు కారును పోలిన మరికొన్ని ట్రక్కు వంటి గుర్తులు తమను దెబ్బతీశాయని పేర్కొన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RRqnae
ట్రక్కు-కారు గుర్తు: కేసీఆర్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ, ఏం జరిగిందంటే?
Related Posts:
coronavirus: సా.6 దాటాకా కిరణా షాపులు క్లోజ్, మెడికల్ షాపు, ఆస్పత్రికే పర్మిషన్, లాక్డౌన్ జీవో..తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ విధిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం ప్రకటించిన … Read More
coronavirus:ఏపీలో కరోనా కలవరం, విమ్స్ ఆస్పత్రిలో 31 మంది క్వారంటైన్, వదంతులు నమ్మొద్దు: మంత్రి అవంతికరోనా వైరస్ ప్రబలుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది. ఆస్పత్రి, మెడికల్ షాపులను మాత… Read More
లాక్ డౌన్ ఎఫెక్ట్ : టీటీడీ ఉద్యోగులకు సెలవులు .. తిరుమలలో స్థానికులపై ఆంక్షలుప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తిరుమల ఆలయం మీద పడింది. ఇక తిరుమలకు వచ్చిన ఒక భక్తుడికి కరోనా పాజిటివ్ అని తేలటంతో టీటీడీ తిరుమలలో భక్తుల… Read More
లాక్ డౌన్, కరోనా నియంత్రణ పై ప్రధాని చెప్పింది విందాం .. జనసేనాని పవన్ కళ్యాణ్కరోనాపై పోరాటంలో భాగంగా నిన్న జనతా కర్ఫ్యూకు మద్దతు ప్రకటించిన జనసేనాని ఇక తాజాగా కరోనాను నియంత్రించటానికి ప్రధాని మోదీ మాటను పాటిద్దామంటూ పిలుపునిచ్చ… Read More
కరోనావైరస్: తెలంగాణలో 33 పాజిటివ్ కేసులు, వాహనాల అడ్డగింత, ప్రధానికి కేటీఆర్ సేఫ్ హ్యాండ్ సవాల్హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల సహకారం కూడా తోడైతేనే … Read More
0 comments:
Post a Comment