షార్జా: దుబాయ్లో భారతీయ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో నిందితుడు ఓ పాకిస్థానీ కావడం గమనార్హం. జూన్ 18న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. భారతదేశానికి చెందిన హీరెన్ అధియా భార్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37SwS6g
Tuesday, June 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment