షార్జా: దుబాయ్లో భారతీయ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో నిందితుడు ఓ పాకిస్థానీ కావడం గమనార్హం. జూన్ 18న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. భారతదేశానికి చెందిన హీరెన్ అధియా భార్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37SwS6g
పాకిస్థానీ చేతిలో భారతీయ దంపతుల దారుణ హత్య: నిందితుడి అరెస్ట్
Related Posts:
సరిహద్దుల్లో యుద్దమేఘాలు..! భారీగా సైన్యాన్ని మొహరిస్తున్న భారత్..!!హైదరాబాద్ : పుల్వామా ఉగ్రఘటన తర్వాత పాకిస్తాన్ పలు కోణాల్లో భారత్ ను కవ్విస్తూనే ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలతో పాటు అజ్ఞాతంలో ఉన్న మాజీ… Read More
అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఇంజనీరును ఢీకొన్న ఇండిగో బస్సు, సీరియస్ !బెంగళూరు: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం)లో పెద్ద ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్లిన ఇండిగో బస్సు ఎయిర్ ఇండియా సిబ్బంద… Read More
జాతీయ ఆరోగ్య మిషన్లో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ హెల్త్ మిషన్లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 155 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్… Read More
కార్పొరేటర్ నుంచి డిప్యూటీ స్పీకర్ దాకా.. పజ్జన్న ప్రస్థానంహైదరాబాద్ : సికింద్రాబాద్ ముఖచిత్రంపై ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాట యోధుడు. గులాబీ బాస్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. కౌన్స… Read More
సాక్షి యాంకర్ గా రేణు : పవన్ అదే ప్రాంతంలో : తెర మీదకు కొత్త రాజకీయం..!జనసేన అధినేత పవన్ కళ్యాన్..రేణు దేశాయ్. ఇద్దరూ తెలుగు వారికి బాగా తెలిసిన పేర్లు. వారిద్దరూ వైవాహిక బంధం వారి వ్యక్తగత కారణాల వలన దూరమ… Read More
0 comments:
Post a Comment