ఏపీ రాజకీయాల్లో కాకరేపిన హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ భేటీపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. కరోనా కారణంగా పార్క్ హయత్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న తాను ఇద్దరు వేర్వేరు వ్యక్తులను వేర్వేరుగా కలిస్తే దాన్ని కలిపి చూపడం ద్వారా రాజకీయాలు చేస్తున్నారని మీడియా, వైసీపీ నేతలపై సుజనా మండిపడ్డారు. రహస్యంగా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం తనకు ఎంతమాత్రం లేదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bzy3eM
పార్క్ హయత్ మీటింగ్ పై సుజనా క్లారిటీ- రెండు వేర్వేరు మీటింగ్స్ కలిపేశారంటూ ఆగ్రహం..
Related Posts:
ఎన్టీఆర్కు ఏం చేశారో తెలుసు, నేను చేసిన నేరం అదే: లోకసభలో ప్రధాని మోడీన్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం లోకసభలో మాట్లాడారు. విపక్షాలకు తనదైన శైలిలో చురకలు అంటించారు. ప్రజలకు తాము నీతిమంతమైన పాలన అందిస్తు… Read More
పూర్తి మెజార్టీ ఇస్తే ఎలా ఉంటుందో చూపించాం, మహాత్ముడు-అంబేడ్కర్ ఏమన్నారంటే: మోడీన్యూఢిల్లీ: లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అవినీతిపరులకు నాడు అండగా ఉంటే, తాము ఆ అవినీతి… Read More
రాధాకృష్ణా! ఈ భజన ఎందుకండీ?: నాగబాబు, పవన్ కళ్యాణ్-శ్రీరెడ్డి ఇష్యూ లాగి...హైదరాబాద్: ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానల్లో సెటైర్లు వేశారు. లోకేష్కు భజన చేస్తున్నారని చెప్పారు. అయి… Read More
ఓ ప్రహసనం ముగిసింది..! 31 జిల్లాలకు అద్యక్షులను నియమించిన టీ కాంగ్రెస్..!!హైదరాబాద్: ఏ పని చేసినా హడావిడి కనిపించే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అద్యక్షుల నియామకం మాత్రం నిరాడంబరంగా జరిగిపోయింది. తెలంగాణలోని 31 జి… Read More
జయరామ్ హత్య కేసులో నోరువిప్పిన శిఖా చౌదరి. సంచలన విషయాలు వెల్లడిహైదరాబాద్: ఎన్నారై వ్యాపారి జయరాం హత్య కేసుపై ఆమె మేనకోడలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖాచౌదరి గురువారం మీడియా ముందుకు వచ్చారు. ఈ కేసులో తనను ఇరికిం… Read More
0 comments:
Post a Comment