Tuesday, March 5, 2019

సర్జికల్ స్ట్రైక్ 2 తర్వాత బీజేపీ గ్రాఫ్ పెరిగింది..పొత్తులపై పునరాలోచనలో మహాకూటమి

సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడి చేసిన తర్వాత ప్రతీకారచర్యల్లో భాగంగా భారత్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులు చేసేందుకు ప్రధాని త్రివిధ దళాలకు పూర్తి అధికారాలు కూడా ఇచ్చారు. మోడీ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంతో ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TyRMCI

Related Posts:

0 comments:

Post a Comment