ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న 13 జిల్లాలకు తోడు కొత్తగా 12 జిల్లాలు ఏర్పడబోతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను మొత్తం 25 జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, త్వరలో ప్రారంభం కానున్న అతి ముఖ్యమైన పథకంపై అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. నిమ్మగడ్డ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hVKoec
ఏపీలో కొత్తగా 12 జిల్లాలు.. సీఎం జగన్ స్పష్టీకరణ.. కలెక్టర్లతో కాన్ఫరెన్స్ లో కీలక ఆదేశాలు..
Related Posts:
హుజుర్నగర్ మాదే.. కారుదే విజయం.. ఉత్తమ్వి వట్టి మాటలే : మంత్రి సత్యవతి రాథోడ్నల్గొండ : హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. కారు జోరు ఇక్కడ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముందస్తు అ… Read More
హిందూ దేవాలయాలపై జగన్ సర్కారు చారిత్రాత్మక నిర్ణయంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవోను వి… Read More
పుర్రె ఉన్న టోపీ పెట్టుకుంటే ఉగ్రవాది అనుకొని.. పోలీసులకు ఫోన్ చేసి... ప్యాసెంజర్ హల్చల్ఇద్దరు మాసిన గడ్డంతో రైల్వేస్టేషన్లో తచ్చాడుతున్నారు. వారు పుర్రె గుర్తు ఉన్న టోపీలు పెట్టుకోవడం అనుమానాలకు తావిచ్చింది. వారు ఉగ్రవాదులు అనుకొని ఓ ప్… Read More
వీడియో: ఏనుగును ఢీ కొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్: కదల్లేక, నడవ లేక!కోల్ కత: పశ్చిమ బెంగాల్ లో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రైలు ఢీ కొట్టడంతో ఓ ఏనుగు తీవ్రంగా గాయపడింది. పట్టాల మీది నుంచి కదల లేని స్థితికి చేరుకుంది… Read More
చేప విలువ రూ. 23 కోట్లు...!చేపలు పట్టడడం అనేది ఆయా దేశాల్లో చాలమందికి జీవనోపాధి... కాని కొద్దిమందికి మాత్రం హాబీగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని అభివృద్ది చెందిన దేశాల్లో ఈ చేపలు పట్… Read More
0 comments:
Post a Comment