హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తనయుడు, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు లైన్ క్లియర్ చేస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి పదవి ఇవ్వకపోవడం, కేటీఆర్ను తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oats50
ఇవే నిదర్శనం!: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, కేటీఆర్కు లైన్ క్లియర్ చేస్తున్నారా?
Related Posts:
అఖిలప్రియకు ప్రాణహనీ ఉంది, జైలులో ఉగ్రవాదిగా చూస్తున్నారు: భూమా మౌనికబోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీమంత్రి భూమా అఖిలప్రియ రిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె సోదరికి ప్రాణహాని ఉంది అని భౌమా మౌనిక సంచలన వ్యాఖ్యలు చ… Read More
మహిళలు చేసే ఇంటి పనికి ఆర్థిక విలువ ఉండాలా... సుప్రీం కోర్టు వ్యాఖ్యపై వారేమంటున్నారు?"మా అమ్మగారు ఊర్లో తెలిసిన వారి ఇంటికి వెళ్లి డబ్బులిచ్చి వెన్న కొనుక్కుని రమ్మనగానే, నేను ఆశ్చర్యపోయి, అదేమిటమ్మా? మన ఇంట్లో కూడా పాడి ఉంది కదా. కొను… Read More
ఏపీలో కరోనా: అత్యల్ప స్థాయికి మరణాలు -కొత్తగా 319 కేసులు, ఒకరు మృతిఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. కొత్త కేసులు స్వల్పంగా పెరిగినప… Read More
రైతులతో కేంద్రం చర్చలు: 8వ రౌండ్ కూడా ఫెయిల్ -ఎవ్వరూ తగ్గట్లేదు -15న మళ్లీ భేటీకొత్త వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేసుకోవాలంటూ రైతు సంఘాల నేతలు ఎలుగెత్తగా.. ఆ ఒక్కటీ తప్ప మిడతా డిమాండ్లను పరిశీలిస్తామంటూ కేంద్రం పట్టుపట్టింది. … Read More
అమానవీయం: డాల్ఫిన్ను అత్యంత కిరాతకంగా చంపేశారులక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ డాల్ఫిన్ను కొందరు దుండగులు కర్రలు, రాడ్లతో కిరాతకంగా కొట్టి చంపారు. ఘటనకు సంబంధించిన వీడియ… Read More
0 comments:
Post a Comment