ఏపిలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇదే సమయంలో సర్వేలు మరింత వేడిని పెంచుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ఏపిలో సాగుతున్న ఎన్నికల పోరులో జాతీయ ఛానళ్లు సైతం ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఓ జాతీయ ఛానల్ సర్వే వివరాలను ప్రకటించింది. అందులో ఏపి లో ఆ పార్టీ ఏకంగా 22 ఎంపి సీట్లు సాధిస్తుందని వెల్లడించింది. ఇక, మరో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FnavcF
ఏపిలో ఆ పార్టీకి 22 ఎంపీ సీట్లు : ఎన్నికల వేళ..జాతీయ ఛానల్ సర్వే సంచలనం..!
Related Posts:
సాయంత్రం వర్షం పడిన వేళ... సాఫ్ట్వేర్ ఉద్యోగులు కంపనీలకే పరిమితం కావాలి...హైదరాబాద్లో ఇటివల కురిసిన వర్షాలతో అలర్ట్ అయిన పోలీసులు రానున్న రోజుల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ముఖ్యంగా వర్షాక… Read More
బాలాకోట్ వ్యుహకర్త రా చీఫ్గా నియామకం, సమర్థుడికే ఐబీ చీఫ్ పోస్ట్న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తన 2.0 టీంలో సవ్యసాచిలకు స్థానం కల్పిస్తున్నారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రిగా మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శికి బాధ్య… Read More
బోడుప్పల్ సంగీతపై హత్యాయత్నం .. భర్తపై అనుమానం, వారెంట్ ఉన్న పట్టుకోని పోలీసులు ..హైదరాబాద్ : తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు. ఓ పాపకు జన్మనిచ్చాక కానీ అతగాడి ప్రవర్తన బోధపడలేదు. అప్పటికే ఓ పెళ్లైందని తెలిసి బాధపడింది. సరే భ… Read More
ఓటు మోడీకి వేసి.. సాయం నన్ను అడుగుతారా.. మరో వివాదంలో కర్ణాటక సీఎంబెంగళూరు : కర్ణాటక సీఎం కుమారస్వామి మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రజలను బెదిరించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజులుగా గ్రామాల్ల… Read More
జగన్ కు లోకేశ్ వార్నింగ్: గుర్తుపెట్టుకో..అధికారం శాశ్వతం కాదు: సహనం పరీక్షించొద్దు....!మాజీ మంత్రి లోకేశ్ ముఖ్యమంత్రి జగన్ మీద ఫైర్ అయ్యారు. జగన్ ఓ వైపు నీతులు చెబుతూనే మరో వైపు తాను అనుకున్నదే జగన్ చేసేస్తున్నారంటూ లోకేశ్ మండిప… Read More
0 comments:
Post a Comment