హైదరాబాద్ : వ్యక్తిగత సమాచార గోప్యత రాజ్యాంగ హక్కని అవసరమైతే పుట్టస్వామి కేసు చదవండని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి టీడిపి నేతలకు సూచించారు. కుటుంబ సమాచారం తీసుకుపోయి ప్రయివేట్ సంస్థలకు ఇచ్చారని, బ్యాంక్, మెయిల్, పేటియం అంతా ఎలా లీక్ అవుతాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి కోసం ఇవి అవసరమా అని ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vz39YG
డేటా చోరీ పై స్పందించిన ప్రతిపక్షం..! టీడిపి డ్రామాగా కొట్టిపారేసిన బుగ్గన..!!
Related Posts:
తమిళనాడులో ఐటీ సోదాలు బయటపడ్డ కోట్ల కట్టలుథేని : సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలే టార్గెట్గా జరుగుతున్న ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారాయి. రెండో విడత ఎన్నికల్లో భాగంగా గురువారం పోలి… Read More
లోక్సభ ఎన్నికలు 2019: ఈ రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్..పూర్తి సమాచారంఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజెస్కు చేరుకుంది. ఇప్పటికే తొలివిడత పోలింగ్ ముగియగా ఏప్రిల్ 18న రెండో విడత పోలింగ్ జరగనుంది. రెండో విడతల… Read More
త్రిపుర తూర్పు లోక్ సభ ఎన్నిక వాయిదా .. ఎందుకంటేత్రిపుర తూర్పు లోక్ సభ నియోజకవర్గానికి జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. ఏప్రిల్ 18న రెండోదశలో భాగంగా త్రిపుర(తూర్పు) లోక్సభ స్థానానికి జరగాల్సి ఎన్ని… Read More
ఫోన్ కాల్స్, పోస్ట్ మార్టం కీలకం! బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న కేసులో బిహారీ లెక్చరర్ హస్తం?విశాఖపట్నం: బీటెక్ విద్యార్థిని జోత్స్న అనుమానాస్పద మృతి కేసు ఓ అడుగు ముందుకు, రెండడగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. కేసును ముందుకు తీసుకెళ్లడానికి అవ… Read More
దేశం విడిచి వెళ్లండి బంగ్లా నటుడికి కేంద్రం ఆదేశంఢిల్లీ: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న బంగ్లాదేశ్ నటుడు ఫిర్దోస్ అహ్మద్కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే భారత్ … Read More
0 comments:
Post a Comment