ఢిల్లీ: గతకొద్దిరోజులుగా డేటా చోరీ అంశం తెలుగురాష్ట్రాల్లో హాట్టాపిక్గా మారింది. గతేడాది భారత్లో డేటా చోరీ భారీగా జరిగిందని సోషల్ మీడియా నుంచి వ్యక్తిగత సమాచారం దొంగలించడం జరుగుతోందని ఆరోపణలు వచ్చాయి. ఫేస్బుక్ నుంచి సమాచారం సేకరించి భారత్లోని ఓ రాజకీయ పార్టీకోసం కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ పనిచేస్తోందన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hx5HTB
Thursday, March 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment