జెరూసలెం: ఇజ్రాయిల్ (Israel)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మత కార్యక్రమంలో సంభవించిన భారీ తొక్కిసలాటలో 38 మందికి పైగా భక్తులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు సంఘటనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u9tnmn
మత కార్యక్రమంలో భారీగా తొక్కిసలాట..38 మందికి పైగా భక్తులు మృతి: గుట్టలుగా మృతదేహాలు
Related Posts:
వైశాఖ పూర్ణిమ ప్రాధాన్యత ఏంటి.. వ్రతం చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
గ్రహాలకు యువరాజు 'బుధుడు' మిథునరాశిలో ప్రవేశం..ఇతర రాశుల వారికి ఎలా ఉంటుంది..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక… Read More
కరోనా తగ్గుముఖం- 2 లక్షల దిగువకు రోజువారీ కేసులు- 40 రోజుల తర్వాతదేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్రం ప్రకటించిన రోజువారీ హెల్త్ బులిటెన్లో గత 24 గంటల్లో 2 లక్షల కన్న… Read More
బుద్ధ జయంతి: వైశాఖ పౌర్ణమి రోజున మంచి ఫలితాలు రావాలంటే ఏం చేయాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
సంక్షోభ కాలాన కొండంత అండగా-ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే స్కీమ్-టాటా నిర్ణయానికి జనం హ్యాట్సాఫ్కార్పోరేట్ రంగంలో దయా దాక్షిణ్యాలకు,మానవతా దృక్పథానికి స్పేస్ తక్కువేనని చెప్పాలి. సంక్షోభ సమయాల్లో ఉద్యోగులకు అండగా నిలబడే కంపెనీల కంటే వారిని వదిలిం… Read More
0 comments:
Post a Comment