హైదరాబాద్: తెలంగాణలో మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. వరంగల్ మహా నగర పాలక సంస్థ, ఖమ్మం మహానగర పాలక సంస్థ, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలక సంఘాలకు ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. వీటితోపాటు మెట్పల్లి, అలంపూర్, జల్పల్లి, గజ్వేల్, నల్లగొండ,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u9OaGC
తెలంగాణలో ప్రారంభమైన మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్: కరోనా నిబంధనలతో ఓటింగ్
Related Posts:
లీజులో స్వర్ణ ప్యాలెస్ హోటల్: కోవిడ్ ఆసుపత్రిగా: ప్రమాదంపై జగన్ ఆరా: వేటు పడుతుందా?విజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్… Read More
వామ్మో! ఆ విమానం రెండు సార్లు లక్కీ - గంటల వ్యవధిలో తృటిలో ఎస్కేప్ - రాంచీ ఎయిర్ పోర్టులో..కేరళలోని కొజికోడ్ లో ఎయిర్ ఇండియా విమానం పెనువిషాదం చోటుచేసుకున్న తర్వాతి రోజే.. జార్ఖండ్ రాజధాని రాంచీలో మరో విమానం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. గ… Read More
విజయవాడ అగ్నిప్రమాదంలో ట్విస్టులు: ఊపిరి ఆడక..ముగ్గురి ఉసురు పోయింది: బాధిత కుటుంబాలువిజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో వెనుక ఊహించని వాస… Read More
ఉలిక్కిపడ్డ విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం:9 మంది దుర్మరణంవిజయవాడ: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రిగా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఈ ఘటన… Read More
ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏమయ్యాయ్?: విజయవాడ అగ్నిప్రమాదం మృతుల కుటుంబాలకు భారీ పరిహారంవిజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం భారీ న… Read More
0 comments:
Post a Comment