Thursday, March 14, 2019

కర్నాటకీయం: కాంగ్రెస్ జేడీఎస్‌ల మధ్య పూర్తయిన సీట్ల పంపకాలు..ఎవరికి ఎన్ని..?

కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్‌ల మధ్య సీట్ల పంపకాల వ్యవహారం ముగిసింది. కర్నాటకలో 28 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 20 సీట్లలో తమ అభ్యర్థులను బరిలో నిలుపుతుండగా... 8 స్థానాల్లో జేడీఎస్ పోటీచేయనుంది. కేరళలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జేడీఎస్ ప్రధాన కార్యదర్శి డానిష్ అలీల మధ్య జరిగిన సమావేశం అనంతరం సీట్ల పంపకాల విషయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HpvePt

0 comments:

Post a Comment