ఎన్నికల వేల రాజకీయ పార్టీలు కొత్త ఎత్తుగడలకు దిగుతున్నాయి. వైసిపి అభ్యర్దుల పై అదే నియోజకవర్గంలో ప్రజా శాంతి నుండి ఆ పేర్లు కలిగిన అభ్యర్దులు ప్రజాశాంతి నుండి పోటీ చేస్తున్నారు. అయితే, అందులో వైసిపి నుండి పోటీ చేస్తున్న కొందరు నేతలను లక్ష్యంగా చేసుకున్నారు. వైసిపి నుండి వారు నామినేషన్లు దాఖలు చేసారు. అదే పేర్లు కలిగిన వ్యక్తులు ప్రజాశాంతి పార్టీ నుండి బరిలో ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FAyPrJ
జగన్ అనుమానం నిజమేనా : వైసిపి అభ్యర్దులు..ప్రజాశాంతి క్యాండెట్స్ పేర్లు ఒకటే: కడప ఫార్ములా
Related Posts:
కోవిడ్ పేషెంట్లకు యోగా,ధాన్యం-'అనంత' కోవిడ్ కేర్ సెంటర్లలో ప్రత్యేక సెషన్లు-మరోసారి గంధం చంద్రుడి మార్క్అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని కోవిడ్ కేర్ సెంటర్లలో యోగా,ధ్యానం,వ్యాయామ సెషన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్నవారితో ప్రతీరోజూ ఉదయం యో… Read More
Telangana strict lockdown: నో ఎక్స్క్యూజ్: ఏపీతో సరిహద్దులు క్లోజ్: వాటికి మాత్రమే అనుమతిహైదరాబాద్: తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి 10 రోజుల కఠిన లాక్డౌన్ శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం తగ్గు… Read More
Delhi unlock: అలా చేస్తే..నో థర్డ్వేవ్: కరోనాను జయించినట్టే: ఓపిగ్గా ఇంకో వారం: కేజ్రీవాల్న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశ రాజధానిలో అమలు చేస్తోన్న లాక్డౌన్ను మరోసారి పొడిగించిందక్కడి ప్రభుత్వం. లాక… Read More
ప్రిన్సెస్ లతీఫా: బందీగా మారిన దుబయి రాకుమార్తె బతికే ఉన్నారా.. ఆ ఇన్స్టాగ్రామ్ ఫొటోలు ఏం చెబుతున్నాయి.. ఆమె ఎక్కడున్నారుదుబయి పాలకుడు కుమార్తె ప్రిన్సెస్ లతీఫా తన స్నేహితులతో కనిపిస్తున్న ఓ ఫోటోను రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుంచి ఇటీవల పోస్ట్ చేశారు. అంతకు కొన్నినెలల ము… Read More
కోటయ్య అనారోగ్యంపై ఆనందయ్య రియాక్షన్-దుష్ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే-లేనిపోని అపోహలు సృష్టించవద్దని..నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై దుష్ప్రచారం వద్దని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి విజ్ఞప్తి చ… Read More
0 comments:
Post a Comment