హైదరాబాద్: తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి 10 రోజుల కఠిన లాక్డౌన్ శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల రోజువారీ సంఖ్యను మరింత నియంత్రించేలా రాష్ట్రవ్యాప్తంగా ఈ 10 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగనుంది. రోడ్ల మీదికి వచ్చిన వారెవ్వర్నీ పోలీసులు ఉపేక్షించట్లేదు. వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34mGqWx
Telangana strict lockdown: నో ఎక్స్క్యూజ్: ఏపీతో సరిహద్దులు క్లోజ్: వాటికి మాత్రమే అనుమతి
Related Posts:
వచ్చే దశాబ్దం ‘భారత్’దే: ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలున్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న పదేళ్ల కాలంలో భారత్ వేగవంత… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, అశ్వత్థామ రెడ్డి అరెస్ట్... దీక్ష భగ్నంఆర్టీసీ సమ్మెలో భాగంగా శనివారం ఉదయం నుండి తన ఇంటివద్దే నిరవధిక దీక్ష చేస్తున్న జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అం… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె... సునిల్ శర్మ అఫిడవిట్పై ఫైర్ అయిన ఉత్తమ్ఆర్టీసీ సమ్మెను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునిల్ శర్మ కోర్టులో వేసిన అఫి… Read More
శివాలయాల్లో ప్రదక్షిణలు అలా చేయకూడదంట.. అన్ని ఆలయాల్లో మాదిరిగా చేస్తే..డా.యం.ఎన్.చార్య -హైదరాబాద్ - ఫోన్: 9440611151 దేవాలయానికి మానవ దేహానికి అవినాభావ సంబంధం ఉంది.దేవాలయానికి వెలితే మనస్సుకు ప్రశాంతత కలగడమే కా… Read More
ఐదుగురుని చంపిన ఆ ‘ఒసామా బిన్ లాడెన్’ మృతి చెందింది: బంధించడమే కారణమా?గౌహతి: ఐదుగురిని చంపిన ‘ఒసామా బిన్ లాడెన్'ను ఏనుగును గత కొద్ది రోజుల క్రితమే అటవీశాఖ అధికారులు బంధించిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఏనుగు ఆదివారం ఉదయం మృ… Read More
0 comments:
Post a Comment