నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై దుష్ప్రచారం వద్దని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐసీఎంఆర్,ఆయుష్ అధికారులు నివేదికలు ఇచ్చాక... మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మందు పనిచేస్తుందని ఇప్పటికే రుజువైనప్పటికీ... శాస్త్రీయంగా అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా అని నిర్దారించేందుకే దానిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T84tG5
కోటయ్య అనారోగ్యంపై ఆనందయ్య రియాక్షన్-దుష్ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే-లేనిపోని అపోహలు సృష్టించవద్దని..
Related Posts:
పదేళ్ల పాటు హోటల్లో ఆదివారాలు పని: పనిమనిషికి రూ.152 కోట్లు చెల్లించలాని కోర్టు ఆదేశంఫ్లోరిడా: ఆదివారం నాడు సెలవు ఇవ్వకుండా పది సంవత్సరాలు ఓ మహిళతో పని చేయించుకున్న ఫ్లోరిడాలోని ఓ హోటల్కు న్యాయస్థానం షాకిచ్చింది. ఈ పదేళ్లకు గాను బాధిత… Read More
కష్టపడేవారికే సీఎల్పీ పదవి ఇవ్వాలి..! లాబీయింగ్ ఒద్దంటున్న జగ్గారెడ్డి..!!హైదరాబాద్: కాంగ్రెస్ లో కష్టపడేవారిని గుర్తించాల్సిన అవసరం రాహుల్ గాంధీ కి ఉందని, లేకుంటే భవిష్యత్ అంధకారమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ ర… Read More
2019 ఎన్నికల తర్వాత స్థిరమైన ప్రభుత్వం ఉండదన్న కేంద్ర మంత్రిఢిల్లీ: లోక్సభ ఎన్నికల తర్వాత భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉండకపోవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి జయంత్ సిన్హా. ఓ కార్యక్రమంలో పాల్గొన్న … Read More
కేటీఆర్ రమ్మన్నారు, వ్యక్తిగత ద్వేషం లేదు, ఆ కసితో గజ్వెల్లో పోటీ చేశా: టీఆర్ఎస్లో చేరిన వంటేరుహైదరాబాద్: 2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై పోటీ చేసిన గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ ర… Read More
వంటేరు చెప్పిందే నిజం, పదేళ్ల తర్వాత ఈ నిర్ణయం, ఎన్నికల టైంలోని వాటిని వదిలేయండి: కేటీఆర్హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఆలస్యంగా అయినా మంచి నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేట… Read More
0 comments:
Post a Comment