నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై దుష్ప్రచారం వద్దని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐసీఎంఆర్,ఆయుష్ అధికారులు నివేదికలు ఇచ్చాక... మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మందు పనిచేస్తుందని ఇప్పటికే రుజువైనప్పటికీ... శాస్త్రీయంగా అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా అని నిర్దారించేందుకే దానిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T84tG5
కోటయ్య అనారోగ్యంపై ఆనందయ్య రియాక్షన్-దుష్ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే-లేనిపోని అపోహలు సృష్టించవద్దని..
Related Posts:
వైసీపీ రాజకీయ ఉగ్రవాదుల పార్టీ ! ఏపి సీఎం జగన్ చిన్న నాటి స్నేహితుడి ఘాటు వ్యాఖ్యలు !!అమరావతి/హైదరాబాద్ : ఆరోపణలు-ప్రత్యారోపణలు, ఎత్తులు- పైఎత్తులతో ఏపి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అంతే కాకుండా అదికార పార్టీపై విమర్శలకు పదునుపెడుతున్నార… Read More
ఏపీ బీజేపీకి సినీ గ్లామర్: కాషాయ కండువా కప్పుకొన్న నటి: రోజాపై కామెంట్స్!తిరుపతి: భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ ఎట్టకేలకు సినీ గ్లామర్ను అద్దుకుంది. తెలుగుతో పాటు దక్షిణాదిన అన్ని భాషల సినిమాల్లో నటించిన ప్రియా ర… Read More
చంద్రయాన్ 2 ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..? చంద్రుడిపైకి చేరేది ఆ తేదీనే..!భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో రెండు రోజుల క్రితం చంద్రయాన్ -2ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఇది ఒక ఎత్తయితే ఇస్రో శాస్త్రవేత్తలకు అసలైన సవాళ్… Read More
సోఫా మీద కొండచిలువ.. ఎగిరిగంతేసిన కుటుంబసభ్యులు...సిడ్నీ : కాక్రొచ్ కనిపిస్తేనే కంగారు పడిపోతాం. బల్లి దగ్గరకొస్తే వణికిపోతాం. ఇక క్రూర మృగాల సంగతి చెప్పక్కర్లేదు. కానీ ఆస్ట్రేలియాలో ఓ కుటుంబానికి ఒళ్… Read More
యడ్డీకి...సీఎం లైన్ క్లియర్ కాలేదా... ఢిల్లీ పిలుపు కోసం ఎదురు చూస్తున్న యడ్యూరప్ప...కర్ణాటక సీఎం అభ్యర్ధిగా బీజేపీ సీనియర్ నేత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బీఎస్ యడ్యూరప్పకు ఇంకా లైన్ క్లియర్ కాలేదా... సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన 4… Read More
0 comments:
Post a Comment