న్యూఢిల్లీ: దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో అత్యంత విశ్వసనీయంగా భావిస్తోన్న టుడేస్ చాణక్య తన అంచనాలను వెల్లడించింది. ప్రముఖ హిందీ ఛానల్ న్యూస్ 24 కోసం టుడేస్ చాణక్య ఎన్నికల సర్వే నిర్వహించింది. దేశంలోని 29 రాష్ట్రాల్లో వేలాదిమంది ఓటర్లను కలుసుకుని, వారి అభిప్రాయాలను సేకరించి,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HDiSk9
న్యూస్ 24-టుడేస్ చాణక్య ఫైనల్: బీజేపీకి 350, కాంగ్రెస్ కంటే ఇతరులకే అధిక సీట్లు
Related Posts:
తలపై జుట్టులేదు.. తలలో మెదడు లేదు: మిథున్ రెడ్డి వర్సెస్ గల్లాజయదేవ్, హీటెక్కిన ట్విటర్ వార్లోక్సభలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు మాటల యుద్ధానికి దిగారు. అక్కడి నుంచి ఆ యుద్ధం ట్విటర్పై సాగింది. ఈ వార్ ఎంతవరకు పోయిందంటే ఆ ఇద్దరు ఎంపీలు ట్విటర్ వ… Read More
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్, విజయవాడలో ఎంత? ఎందుకు తగ్గాయంటే?హైదరాబాద్: వాహనదారులకు తీపి కబురు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. వరుసగా మూడోరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి… Read More
మేడారం జాతీయ పండగ!: సమ్మక్క-సారక్కను దర్శించుకున్న కేంద్రమంత్రి అర్జున్ములుగు: మేడారంలో గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను శనివారం ఉదయం కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా దర్శించుకున్నారు… Read More
ఢిల్లీ అసెంబ్లీలో ఓటేసిన శతాధిక వృద్ధురాలు, పుష్పగుచ్చం అందజేసిన అధికారులుఢిల్లీలో ఓటేసేందుకు యువకులే కాదు వృద్ధులు కూడా ఆసక్తి కనబరిచారు. 111 ఏళ్ల బామ్మ కాళితార మండల్ మండల్ అనే శతాధిక వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకొన్న… Read More
మరీ అంత బద్ధకమా?: అత్యంత మందకొడిగా పోలింగ్: సాయంత్రానికి 44.52 శాతమేన్యూఢిల్లీ: దేశ రాజధాని వాసుల్లో అసెంబ్లీ ఎన్నికల పట్ల మొహం మొత్తినట్టు కనిపిస్తోంది. తమ అయిదేళ్ల భవిష్యత్తుకు దిశా నిర్దేవం చేసే ఎన్నికల్లో ఓటు హక్కు… Read More
0 comments:
Post a Comment