న్యూఢిల్లీ: దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో అత్యంత విశ్వసనీయంగా భావిస్తోన్న టుడేస్ చాణక్య తన అంచనాలను వెల్లడించింది. ప్రముఖ హిందీ ఛానల్ న్యూస్ 24 కోసం టుడేస్ చాణక్య ఎన్నికల సర్వే నిర్వహించింది. దేశంలోని 29 రాష్ట్రాల్లో వేలాదిమంది ఓటర్లను కలుసుకుని, వారి అభిప్రాయాలను సేకరించి,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HDiSk9
న్యూస్ 24-టుడేస్ చాణక్య ఫైనల్: బీజేపీకి 350, కాంగ్రెస్ కంటే ఇతరులకే అధిక సీట్లు
Related Posts:
కొందరు సిట్టింగుల సీట్లు గల్లంతు.. కొత్తవారికి ఛాన్స్... అభ్యర్థులను ప్రకటించనున్న బీజేపీమహారాష్ట్ర, హర్యానాకు అభ్యర్థుల కసరత్తుపై బీజేపీ దృష్టిసారించింది. ఇవాళ అభ్యర్థులను ప్రకటించనుంది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షు… Read More
32 అసెంబ్లీ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థులు వీరేదేశవ్యాప్తంగా 32 చోట్ల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఆయా చోట్ల తమ అభ్యర్థులను కాసేపటి క్రితం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, సిక్కిం… Read More
షాకింగ్: హైదరాబాద్ లో అక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం: దాండియా చూడాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిహైదరాబాద్: భజరంగ్ దళ్ ఓ సరికొత్త సంస్కృతికి తెర తీసింది. దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ లో ఏర్పాటయ్యే సాంస్కృతిక కార్యక్రమాలు, దాండియా ఆటలు, గ… Read More
ఉపఎన్నిక: హుజూర్నగర్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కోట రామారావుహైదరాబాద్: హుజూర్నగర్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించగా.. తాజాగా బీజేపీ… Read More
ఉపఎన్నిక: టీడీపీ హుజూర్నగర్ అభ్యర్థిగా చావా కిరణ్మయిహైదరాబాద్: హుజూర్నగర్ ఉపఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీలు తమ … Read More
0 comments:
Post a Comment