ప్రధాని నరేంద్ర మోడీ.. 45రోజులకు పైగా ప్రచార వేడితో సతమతమై ఎన్నికల ప్రచారం ముగియటంతో సేదతీరడానికి హిమాలయాలకు వెళ్లాడు. అక్కడ కేదారినాథ్ - బద్రినాథ్ ఆలయాలను సందర్శించి ఓ గుహలో ధ్యానం చేసుకుంటూ సేదతీరాడు . కానీ కోడ్ ముగియకముందే మోడీ దేవుళ్ల వద్దకు వెళ్లడం.. మీడియా దాన్ని హైలెట్ చేయడంతో చంద్రబాబు అగ్గి మీద గుగ్గిలం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HE9Fs1
మోడీ గుడికెళ్ళారని, మీడియా ప్రచారం చేసిందని చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు
Related Posts:
చంద్రబాబు కోన్ కిస్కా గొట్టం .. ఆయన ఇల్లు ఉంటే ఏంటి..పోతే ఏంటి..మంత్రి కొడాలి నానీ షాకింగ్ కామెంట్స్ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర డ్రోన్ కెమెరాల వినియోగంపై పాలక, ప్రతిపక్షల మధ్య మాటల యుద్ధం జరగుతోంది. నిన్న డ్రోన్ల వివాదంపై చంద్రబాబు ఇంటి వద్ద … Read More
అంతర్వేదిలో ఓఎన్జీసీ పైప్లైన్ లీక్ ... పరిపాటిగా మారిన గ్యాస్ లీకేజ్ .. ఆందోళనలో స్థానికులుతూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఓఎన్జీసీ పైపులైను లీకేజ్ స్థానికులను భయాందోళనకు గురి చేసింది. గత అర్ధరాత్రి ఓఎన్జీసీ పైపులైను లీక్ కావటం తో ఏ ప్రమా… Read More
పాక్, చైనా ఒకవైపు.. ప్రపంచం అంతా భారత్ వైపు.. కశ్మీర్పై ఐరాస భద్రతా మండలిలో భారత్కు విజయంపాకిస్థాన్ మరో సెల్ఫ్ గోల్. అంతర్జాతీయంగా మరో దెబ్బ తగిలింది. అదే సమయంలో భారత్ కు మరో విజయం. మిత్రదేశం చైనా సహకారంతో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి దృష్టి… Read More
తక్షణమే ఖాళీ చేయండి..చంద్రబాబు నివాసానికి నోటీసు : మునిగిన హెలీప్యాడ్..గార్డెన్...!!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పైన వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆయన నివాసం వద్ద హెలిప్యాడ్..గార్డెన్ వరద నీటిలో … Read More
UNSC : పాకిస్తాన్కే కాదు.. అక్కడి జర్నలిస్ట్కు కూడా భారత్ స్నేహహస్తం..!! ఆసక్తికర పరిణామం..!!ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్గత సమావేశం అనంతరం ఐక్యరాజ్యసమితి భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్, పాకిస్తాన్ జర్నలిస్టులకు మధ్య ఆ… Read More
0 comments:
Post a Comment