Monday, May 20, 2019

ఏపీలో టీడీపీకి భారీ దెబ్బ ... వైసీపీకి 18 లోక్ సభ స్థానాలు ... టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్

టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2019 విడుదలయ్యాయి. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది టైమ్స్ నౌ వీఎంఆర్ . హోరాహోరీగా ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగిన ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం ఏపీలో టీడీపీ కి గట్టి దెబ్బ తగలనుంది. లోక్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HE9n4p

Related Posts:

0 comments:

Post a Comment