ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం గ్రౌండ్ ప్లోర్లో గల ట్రామాకేర్ సెంటర్ నుంచి మంటలు చెలరేగాయి. ఆపరేషన్ థియేటర్ ప్రాంగణంలో ప్రమాదం జరిగినట్టు తమకు సాయంత్రంం 6.13 గంటలకు సమాచారం అందినట్టు అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. వెంటనే ఘటనాస్థలానికి ఫైర్ సిబ్బంది వెళ్లి, మంటలార్పుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం జరుగలేదని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CzQLRi
ఎయిమ్స్లో చెలరేగిన మంటలు, షార్ట్ సర్క్యూట్ వల్లే ఇన్సిడెంట్ ?
Related Posts:
గ్రేటర్ కొత్త మేయర్ విజయలక్ష్మిపై మొదలైన విమర్శలు , మేయర్ అనుచరుడికి జీహెచ్ఎంసీ షాక్, భారీ ఫైన్గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి అనుచరుడికి జిహెచ్ఎంసి అధికారులు షాక్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎన్న… Read More
ఎర్రకోట వద్దకు దీప్ సిద్ధు , ఇక్బాల్ సింగ్ ... రిపబ్లిక్ డే నాటి హింస, సీన్ రీక్రియేట్ చేస్తున్న పోలీసులుమూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, వాటిని రద్దు చేయాలన్న డిమాండ్ తో అన్నదాతలు చేస్తున్న ఆందోళనలో భాగంగా రిపబ్లిక్ డే రోజున రైతులు ట్రాక్టర్ పరేడ్ ని… Read More
జగన్, ఎంపీలు ప్రధానిని కలువాలి, అయినా ప్రైవేటీకరణ జరిగితే..?: మోడీతో రఘురామ మీట్వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై చర్చించారు. దాదాపు 18 నిమిషాల పాటు వివిధ అంశాలపై … Read More
జమ్మూకశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా- ఎప్పుడో తెలుసా ? -లోక్సభలో ప్రకటించిన అమిత్షాతీవ్రవాద పీడిత జమ్మూ-కశ్మీర్ను మూడు ముక్కలు చేస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదాన్ని రూపుమాపడంతో పాటు గతంలో జమ్మూను వదిలివ… Read More
ఏపీ ఎన్నికలకు తెలంగాణ మద్యం-కోళ్ల పెంట కింద దాచిపెట్టి- 9600 బాటిల్స్ సీజ్ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో గుట్టుచప్పుడు కాకుండా మద్యం సరఫరా సాగిపోతోంది. ఏపీలో లభిస్తున్న మద్యానికి తోడు పొరుగున ఉన్న తెలంగాణతో పాటు ఇతర… Read More
0 comments:
Post a Comment