తీవ్రవాద పీడిత జమ్మూ-కశ్మీర్ను మూడు ముక్కలు చేస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదాన్ని రూపుమాపడంతో పాటు గతంలో జమ్మూను వదిలివెళ్లిపోయిన కశ్మీరీ పండిట్లను వెనక్కి రప్పించే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికీ అక్కడి రాజకీయ పార్టీలు మండిపడుతూనే ఉన్నాయి. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రాంతీయ రాజకీయ పక్షాలన్నీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LKUWBs
Saturday, February 13, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment