గుంటూరు : అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ సుడిగాలి పర్యటలతో హోరెత్తిస్తున్నారు. కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్న ఆయన.. ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యపాన నిషేధం విధిస్తామని హామీ ఇస్తున్నారు. వినేందుకు ఇంట్రెస్టింగుగా ఉన్నాఎన్నికల సమయంలో రాజకీయ నాయకులే ఓటర్లకు మద్యాన్ని ఎరగా వేస్తున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V01CeF
ఏపీలో మద్య నిషేధం సాధ్యమేనా? జగన్ హామీ వర్కౌట్ అవుతుందా?
Related Posts:
పులివెందుల పులి.. డమ్మీ కాన్వాయ్లో వెళ్లడమేంటి? గిన్నిస్ బుక్లో సీఎం జగన్.. దేవినేని ఉమ ఫైర్అమరావతి రైతుల ఉద్యమాన్ని చూసి ఏపీ సీఎం వైస్ జగన్, వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైందని, కాబట్టే అసెంబ్లీ సమావేశాలకు కనీవినీ ఎరుగని రీతిలో పోలీసు భద్రత… Read More
ఏపీ భవిష్యత్.. రేపే కీలక పరిణామం? అమరావతిలో అలజడికి కుట్ర జరుగుతోందా..?ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి రేపు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో చట్టం చేసే అవకాశం కనిపి… Read More
‘జై అమరావతి’: ఇక్కడికి వస్తుంటే కన్నీళ్లు వచ్చాయంటూ పరిటాల శ్రీరామ్అమరావతి: ‘జై అమరావతి' అంటూ రాజధాని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం అమరావతి ప్రాంతంలోని మందడం, … Read More
ఒకే రాజధాని: టీడీపీఎల్పీ భేటీలో కీలక చర్చ, జగన్ సర్కారుకు హెచ్చరికలు, గంటా ఏమన్నారంటే..?అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగాలని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం తీర్మానించింది. ఆదివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ … Read More
సముద్రపు దొంగల చెర నుంచి 19 మంది భారతీయుల విడుదల.. నైజీరియాలోని మన రాయబారి చొరవతో..పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియా తీరం సమీపంలో నెలరోజుల కిందట కిడ్నాప్ కు గురైన 19 మంది భాయతీయులను సముద్రపు దొంగలు ఎట్టకేలకు విడిచిపెట్టారు. డిసెంబర్ 15వ తే… Read More
0 comments:
Post a Comment