Thursday, March 28, 2019

ఏపి ప్ర‌భుత్వం వ‌ర్సెస్ ఇసి : ఏబి వెంక‌టేశ్వ‌ర రావు కేంద్రంగా : హైకోర్టులో నేడు కీల‌క విచార‌ణ‌..!

ఎన్నిక‌ల వేళ ఏపి ప్ర‌భుత్వం వ‌ర్సెస్ ఎన్నిక‌ల సంఘం. ఇంట‌లిజెన్స్ చీఫ్ ఏబి వెంక‌టేశ్వ‌ర రావు కేంద్రంగా వివాదం కొన‌సాగుతోంది. ఇంట‌లిజెన్స్ ఎన్నిక‌ల సంఘం ప‌రిధిలోకి రాకుండా ఏపి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీని పై ఎన్నిక‌ల సంఘం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. ఇంట‌లిజెన్స్ విభాగం పోలీసు శాఖ ప‌రిధిలో ఉండ‌దా అని ప్ర‌శ్ని స్తున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Owl687

Related Posts:

0 comments:

Post a Comment