Thursday, January 31, 2019

నేడే ఏపి క్యాబినెట్..! చుక్క‌ల భూముల అంశం పై స‌భ‌లో బిల్లు పెట్టాల‌ని యోచ‌న‌..!!

అమరావతి/ హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ జరిగే పెన్షన్ల పండుగ, గృహ ప్రవేశాలు, డ్వాక్రా చెక్కులు పంపిణీపై తదితర అంశాలపై మంత్రి మండలి చర్చించనుంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ కేటాయింపులుపై కూడా ఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DKKN12

Related Posts:

0 comments:

Post a Comment