అమరావతి/ హైదరాబాద్ : పార్టీ అదిష్టానం తీసుకునే నిర్ణయాలు కొన్ని ప్రాంతాల్లో పార్టీలకు వరంగా మారితే కొన్ని ప్రాంతాల్లో శాపంగా పరిణమిస్తుంటుంది. తెలంగాణ విభజన నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉన్నా, ఏపిలో మాత్రం ఆ పార్టీని, పార్టీనే నమ్ముకుని ఉన్న నేతలను కోలుకోని దెబ్బతీసింది. పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లలేక, పార్టీ కార్యాలయాల్లో గడపలేక ఏపి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UvTH7R
Thursday, January 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment