మరి కొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని టిడిపి అభ్యర్దులను ముఖ్యమంత్రి ఖరారు చేసారు. ఆర్దరాత్రి వరకు జరిగిన సమావేశంలో అధిక స్థానాలకు అభ్యర్ధులను ఎంపిక చేసారు. సినీ హీరో బాలకృష్ణ కు మరోసారి హిందూపూర్ నుండి బరిలోకి దిగాలని సూచించారు. ఇక, ఈ ఎన్నికల్లో జేసి బ్రదర్స్ దూరంగా ఉంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tUpapl
బాలకృష్ణ అక్కడి నుండే : జేసి బ్రదర్స్ దూరం : పరిటాల శ్రీరాం కు అవకాశం లేనట్లే..!
Related Posts:
చంద్రబాబుకు 74 మందితో భద్రత ఇచ్చామంటున్న ప్రభుత్వం.. మావోలు , స్మగ్లర్లతో ప్రాణహాని: టీడీపీఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కల్పించాల్సిన భద్రతపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికారాన్ని కోల్పోయ… Read More
అవినీతిపై ప్రశ్నిస్తే రాద్దాంతం చేస్తారా: చంద్రబాబు అండ్ కో పై ఆ మాజీ జస్టిస్ ధ్వజంఅమరావతి: అభివృద్ధి ముసుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచ్చలవిడిగా దోచుకుందని ధ్వజమెత్తారు రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో… Read More
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: ఏపీలో మూడు ఎమ్మెల్సీలు...వైసీపీ నుండి ఆ ముగ్గురికి ఖరారు..!ఏపీ..తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల ఎన్నిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో మూడు స్థానాలు..తెలంగాణలో ఒక్క స్థాన… Read More
కేంద్ర మంత్రివర్గ ఆమోదం.. 33కు చేరిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. ఇదివరకున్న 30 మంది న్యాయమూర్తుల సంఖ్య ఇప్పుడు 33కు చేరింది. ఆ మేరకు బుధవారం నాడు సెంట్రల్ కేబినెట… Read More
కాపు రిజర్వేషన్ల నిర్ణయంపై ప్రభుత్వానికి లేఖ రాస్తా: కన్నా లక్ష్మినారయణకాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణ వ్యతిరేకించారు. కాపులకు 5 శాతం … Read More
0 comments:
Post a Comment