మరి కొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని టిడిపి అభ్యర్దులను ముఖ్యమంత్రి ఖరారు చేసారు. ఆర్దరాత్రి వరకు జరిగిన సమావేశంలో అధిక స్థానాలకు అభ్యర్ధులను ఎంపిక చేసారు. సినీ హీరో బాలకృష్ణ కు మరోసారి హిందూపూర్ నుండి బరిలోకి దిగాలని సూచించారు. ఇక, ఈ ఎన్నికల్లో జేసి బ్రదర్స్ దూరంగా ఉంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tUpapl
బాలకృష్ణ అక్కడి నుండే : జేసి బ్రదర్స్ దూరం : పరిటాల శ్రీరాం కు అవకాశం లేనట్లే..!
Related Posts:
ఎస్ఐఏఎం రిపోర్ట్ : భారత ఆటోమొబైల్ రంగంపై కరోనా దెబ్బ.. సేల్స్ ఎంతలా పడిపోయాయంటే?కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ దేశంలో వస్తు,సేవల ఉత్పత్తి రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. లాక్ డౌన్ కారణంగా చాలా యూన… Read More
Lockdown: ఫ్రెండ్ ను సూట్ కేస్ లో పెట్టి అపార్ట్ మెంట్ లోకి తీసుకెళ్లిన విద్యార్థి, ఎంజాయ్ కోసం ? !బెంగళూరు/ మంగళూరు: కరోనా వైరస్ (COVID 19) కట్టడి చెయ్యడానికి భారతదేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, చివరికి ఒక ప్ర… Read More
కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. దేశ రాజధానిలో భూప్రకంపనలు: వరుసగా రెండో రోజున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. దేశ రాజధానిలో వరుసగా రెండో రోజు కూడా స్వల్పంగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ… Read More
వైన్స్ నిర్వాహకులకు ఏపీ సర్కార్ వార్నింగ్: లెక్క తేడా ఉంటే తీవ్ర పరిణామాలుఏపీలో మద్యం అక్రమ అమ్మకాలపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. అక్రమ అమ్మకాలకు పాల్పడితే చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇస్తుంది. ఇప్పటికే ఏపీలో లాక్ డౌన్ … Read More
లాక్ డౌన్ పాటించని వారికి దెయ్యాల బెడద: కరోనా వింతలు ఇంతింత కాదయా !!కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. శవాల గుట్టలుగా చాలా దేశాలను మారుస్తుంది. లక్షల్లో బాధితులు వేలల్లో మరణాలు వెరసి కరోనా మరణ మృదంగం మోగ… Read More
0 comments:
Post a Comment