న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. దేశ రాజధానిలో వరుసగా రెండో రోజు కూడా స్వల్పంగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు నమోదు అయ్యాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.7గా నమోదైంది. ఈ ప్రకంపనల తీవ్రత చాలా స్వల్పమే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ejYd48
కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. దేశ రాజధానిలో భూప్రకంపనలు: వరుసగా రెండో రోజు
Related Posts:
గోరంట్ల మాధవ్.. మళ్లీ మీసం మెలేశారు! పోలీస్ కాదు ఇప్పుడు ఎంపీఅనంతపురం: గోరంట్ల మాధవ్. రాష్ట్ర రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిన ఓ కెరటం. ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఎంత సంచలనం రేపింది.. ఆయన సాధించిన విజయం కూడా… Read More
శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : ఈసీ, పోలీసుల పనితీరు భేష్ .. ఎన్డీఏ విజయంపై మోదీన్యూఢిల్లీ : బీజేపీకి అపూర్వ విజయం ఇచ్చిన 130 కోట్ల భారతీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు ప్రధాని మోదీ. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖం… Read More
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం, ఆపరేషన్ కమల, పరుగో పరుగు, కష్ట కాలం వచ్చిందా !బెంగళూరు: లోక్ సభవ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పులు కనపడే అవకాశం ఉందని వెలుగు చూసింది. ఇన్ని రోజులు అతి కష్టం మీద క… Read More
ఎన్నికల్లో మెగా ఫ్యాన్స్ తేల్చిందేంటి : రీల్ లైఫ్లో పవన్తో..రియల్ లైఫ్లో జగన్తో..!అంతన్నాడు.. ఇంతన్నాడు.. కానీ చివరికి పత్తా లేకుండా పోయాడు.. ఫ్యాన్ గాలి జోరుకు తట్టుకోలేకపోయాడు. కనీసం తను కూడా గెలవలేకపోయాడు. జగన్ సునామీలో గల్లంతయ్య… Read More
మెజారీటి స్థానాలు గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు : కేటీఆర్టీఆర్ఎస్ పార్టీకి మెజారీటి స్థానాల్లో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈనేపథ్యంలోనే ప్రజలే అంతిమ నిర్ణేతల… Read More
0 comments:
Post a Comment