కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. శవాల గుట్టలుగా చాలా దేశాలను మారుస్తుంది. లక్షల్లో బాధితులు వేలల్లో మరణాలు వెరసి కరోనా మరణ మృదంగం మోగిస్తుంది . ఇక ఈ మాయదారి మహామ్మారి వైరస్ నుండి ప్రజలను కాపాడుకునేందుకు వైరస్ ప్రభావం ఉన్న దేశాల్లో లాక్డౌన్ విధించారు. ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bhDlc9
Monday, April 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment