ఏపీలో మద్యం అక్రమ అమ్మకాలపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. అక్రమ అమ్మకాలకు పాల్పడితే చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇస్తుంది. ఇప్పటికే ఏపీలో లాక్ డౌన్ సందర్భంగా మద్యం షాపులు కూడా బంద్ అయ్యాయి. అయినా సరే మద్యం ప్రియులకు బ్లాక్ మార్కెట్ లో మద్యం దొరుకుతుంది. విపరీతంగా ధరలు పెంచి గతంలో ఉన్న ధరల కంటే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cdHE8b
వైన్స్ నిర్వాహకులకు ఏపీ సర్కార్ వార్నింగ్: లెక్క తేడా ఉంటే తీవ్ర పరిణామాలు
Related Posts:
కేసీఆర్ ఆంధ్రాకు వస్తావా ...ముందు వీటికి సమాధానం చెప్పు : చంద్రబాబు షరతు..!టిఆర్యస్ .. టిడిపి మధ్య మాటల యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అవుతున్నా… Read More
బాబు - జగన్ ల విదేశీ టూర్లు రద్దు ..జంపింగ్ల భయమే కారణమా: ఈ వారమే కీలకం..!ఏపిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రధాన పార్టీలు వ్యూహా ప్రతి వ్యూహాలతో పాటుగా నిర్ణయాల విషయంలోనూ పోటీ పడుతున్న… Read More
జగన్ కేసులో పోలీసులు సహకరించట్లేదు: ఎన్ఐఏ, ఏపీ పోలీసుల విస్మయంఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసు మలుపులు తిర… Read More
గిఫ్ట్ పేరుతో కేసీఆర్ భయపెడుతున్నారు: బాబు, 'తెలంగాణ' దెబ్బతో మాట్లాడనని చెప్పిన లగడపాటి!గుంటూరు: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఏర్పాటు చేస్తున్న 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆవిష్కరించారు… Read More
బెంగాల్లో దారుణం: తల్లి చూస్తుండగా మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుతపులికోల్కతా: పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. అలీవూర్దవార్ జిల్లాలోని లేబర్ లైన్లో మంగళవారం రాత్రి ఓ చిరుతపులి ఓ ఇంట్లోకి ప్రవేశించి, తల్లి దగ్గర ఉన్… Read More
0 comments:
Post a Comment