అమరావతి : ఏపీ ఓటర్ల డాటా చోరీ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆయా పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. డాటా కేసును పొలిటికల్ టర్న్ గా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కొత్త పరిష్కారం కనిపెట్టింది. ఇన్నాళ్లు లేని మొబైల్ లింకింగ్ వ్యవస్థను తెరపైకి తెచ్చింది. దీంతో ఓటరు ప్రమేయం లేకుండా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hk8yPF
ఓట్లు పోతున్నాయా?.. ఇకపై ఆ సమస్య లేనట్లే..! ఓటర్ ఐడీలతో మొబైల్ నెంబర్ లింకింగ్
Related Posts:
గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం కోర్టు: ఆంధ్రాలోకి నో ఎంట్రీ!న్యూఢిల్లీ: బళ్లారి జిల్లాలో అడుగుపెట్టడానికి మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమ గనుల కేసులో షరతు… Read More
సచివాలయంలో జగన్ తొలి అడుగు రేపే..! ఇక పాలన పట్టాలెక్కినట్టే..!!అమరావతి/హైదరాబాద్: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు మొట్టమొదటిసారి సెక్రటేరియట్లో అడుగుపెట్టనున్నారు. రేపు ఉదయం 8.39 గంటలకు సీఎం ఛాంబర్లో జగన్ అడుగుపెట్… Read More
రోజాకు జగన్ హ్యాండ్: కొలగట్లకు దక్కని బెర్త్: ముగ్గురు నానిలకు దక్కిన ఛాన్స్..!వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు జగన్ హ్యాండ్ ఇచ్చారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తనకు మంత్రి పదవి ఖాయమనే ధీమాతో ఉన్నారు. అయితే, చివరకు ప్రకటించిన… Read More
స్పీకర్ వ్యవస్థను నీరు గార్చిన కేసీఆర్..! సుప్రీంకోర్టులో తేల్చుకుందామంటున్న టీపిసిసి..!!హైదరాబాద్ : చంద్రశేఖర్ రావు కు తొత్తులా స్పీకర్ వ్యవహరించారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఘాటుగా వ్యాఖ్యానించారు. గాంధీ భవన్లో మాట్లాడిన ఆయన తమకు అందుబా… Read More
ఆకలో రామచంద్రా .. రేషన్ రాక 4 రోజులు ఆకలితో అలమటించి వృద్ధుడి మృతిజార్ఖండ్ : నవభారతం ఆకలితో అలమటిస్తోంది. శాస్త్ర, విజ్ఞానం ఎంత ఎదిగినా .. పేదోడు మరింత బక్కచిక్కుతూనే ఉన్నాడు. కొన్ని చోట్ల తినడానికి తిండి కూడా దొరక భ… Read More
0 comments:
Post a Comment