Thursday, March 7, 2019

ఓట్లు పోతున్నాయా?.. ఇకపై ఆ సమస్య లేనట్లే..! ఓటర్ ఐడీలతో మొబైల్ నెంబర్ లింకింగ్

అమరావతి : ఏపీ ఓటర్ల డాటా చోరీ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆయా పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. డాటా కేసును పొలిటికల్ టర్న్ గా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కొత్త పరిష్కారం కనిపెట్టింది. ఇన్నాళ్లు లేని మొబైల్ లింకింగ్ వ్యవస్థను తెరపైకి తెచ్చింది. దీంతో ఓటరు ప్రమేయం లేకుండా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hk8yPF

Related Posts:

0 comments:

Post a Comment