పాట్నా : బీహార్లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఆర్జేడీ, జేడీఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన రెండు పార్టీలు ఆ తర్వాతి పరిణామాలతో పొత్తుకు స్వస్తి పలికాయి. అప్పట్లో కూటమి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్పై తాజాగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ సతీమణి రబ్రీదేవి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Z9vPKC
ఆర్జేడీ, జేడీయూ మధ్య మాటల తూటాలు.. బీహార్లో రంజుగా మారిన రాజకీయాలు
Related Posts:
Eve-teasing: ఎమ్మెల్యే, ఆయన కొడుకు అర్దరాత్రి పోలీస్ స్టేషన్ లో హంగామా, రేయ్ లాకప్ తాళం!లక్నో/ ఉత్తర్ ప్రదేశ్: వరుస అత్యాచారాలు, హత్యలతో హడలిపోతున్న ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి మరో తలనొప్పి ఎదురైయ్యింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే,… Read More
అమెరికా ఎన్నికల్లో రికార్డు స్ధాయి ముందస్తు పోలింగ్- ఓటేసిన 2.2 కోట్ల మందిఅమెరికా అధ్యక్ష ఎన్నికలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్ధులకే కరోనా లక్షణాలు కనిపిస్తున్న నేపథ్య… Read More
నితీశ్పై పోరుకు రంకెలేస్తున్న లోక్జనశక్తి- గతానుభవాలు చూస్తే షాక్ కావడం ఖాయం..బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములైన ఎన్డీయే, మహాకూటమి మధ్యే పోరు జరుగుతుందని భావిస్తున్నా లోక్ జనశక్తి కూడా తాము సత్తా చూపుతామని సవాళ్లు విసు… Read More
కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలిపై ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యండి .. షాక్ ఇచ్చిన ముంబై కోర్టుకంగనా రనౌత్ కు వరుస షాకులు తగులుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నుండి కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు . క… Read More
కేసీఆర్ పాలనకు జలగండంలో చిక్కుకున్న విశ్వనగరమే సాక్ష్యం .. విజయశాంతి ఫైర్తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పాలనను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి విమర్శల బాణాలు సంధించారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షా… Read More
0 comments:
Post a Comment