కరీంనగర్ : టీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. లోక్సభ ఎన్నికలకు సమాయత్తమైంది. 17 స్థానాలకు గాను 16 స్థానాల్లో పాగా వేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులోభాగంగా గులాబీ దండుకు కలిసొచ్చిన కరీంనగర్ నుంచి సన్నాహక సమావేశాలకు సిద్ధమైంది. పార్లమెంటరీ ఎన్నికల వేళ ఎలా వ్యవహరించాలనే దానిపై పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UisKFb
లోక్సభ సమరశంఖం.. కరీంనగర్ సెంటిమెంట్ గా తొలి సమావేశం.. కేటీఆర్ మార్క్
Related Posts:
Rythu Soubhagya Deeksha: జనసేన రైతు సౌభాగ్య దీక్ష.. పోస్టర్ ఇదే: 151 మంది ఉండి ఏం లాభం: పవన్అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై పోరాటానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిరాహార … Read More
Citizenship Bill: సరైన అవగాహనే లేదంటూ యూఎస్ ప్యానెల్కి భారత్ కౌంటర్న్యూఢిల్లీ: లోక్సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుపై అమెరికాకు చెందిన యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్(యూఎస్సీఐఆర్ఎఫ్) చేసిన వ్యాఖ్… Read More
Citizenship Bill: ‘హిందూ రాష్ట్ర’ అంటూ ఆర్ఎస్ఎస్పై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహంఇస్లామాబాద్: భారత లోక్సభ పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన అక్కసును వెల్లగక్కారు. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస… Read More
50 కాదు.. మూకుమ్మడిగా 150 మంది దాడి చేసినా రెడీ.. జగన్ సర్కార్పై ఘాటుగా చంద్రబాబురైతు భరోసాపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. మీ పత్రిక ఈనాడులో కూడా ప్రకటనలు ఇస్తామంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు … Read More
పెళ్లిలో టిక్టాక్ వీడియో: రెండు గ్రూపుల మధ్య గొడవ, గ్యాంబ్లింగ్ డెన్లో కాల్పులున్యూఢిల్లీ: వినోదపు వీడియో యాప్ ‘టిక్టాక్' వీడియో రెండు గ్రూపుల మధ్య గొడవ పెట్టింది. ఓ గ్రూపులోని నలుగురు సభ్యులు మరో గ్రూపుపై కాల్పులకు తెగబడ్డారు. … Read More
0 comments:
Post a Comment