తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధానంగా ఖమ్మం లోకసభ స్థానం నుండి ఇద్దరు హేమాహేమీలు తలపడనున్న నేపథ్యంలో లోక్ సభ స్థానం ఎవరు కైవసం చేసుకుంటారు అన్న ఉత్కంఠ నెలకొంది. టిఆర్ఎస్ పార్టీ నుండి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నుండి రేణుకా చౌదరి ఈ ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uh3GBJ
మోడీ చౌకీదార్ గా పనికిరాడు.. కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రాలు పెట్టాడు .. రేణుకా చౌదరి ఫైర్
Related Posts:
నేడు నంద్యాలకు జనసేనాని పవన్ కళ్యాణ్... ఎస్పీవై రెడ్డి కుటుంబానికి పరామర్శఏపీలో ఎన్నికలయ్యాక ప్రదానపార్టీల హడావిడి కొనసాగింది కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ అయ్యారు. ఇక ఎన్నికల పోలింగ్ తర్వా… Read More
విపక్షాల మద్దతుతోనే బీజేపీకి అధికారం... అకాళీదల్ నేతలుచివరి దశ ఎన్నికలు పూర్తవుతున్న నేపథ్యలంలో బీజేపీ గెలుపుపై ఆపార్టీ లోనే భిన్నస్వరాలు వినపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ గాలి వీస్తూందని బీజేపీ… Read More
చంద్రబాబు , రాహుల్ వ్యూహానికి బ్రేక్ వేసిన మమత ..ఈనెల 21న విపక్షాల భేటీకి నోబీజేపీయేతర కూటమిలో రాహుల్ గాంధీ ప్రాధాన్యతను మొదటి నుండీ వ్యతిరేకిస్తున్న మమతాబెనర్జీ ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన విపక్షా… Read More
ఏపీ ఫలితాల ఎఫెక్ట్ : టీడీపీలో కొత్త టెన్షన్: మహానాడు ఊసేలేదు..జరిగేనా...!మహానాడు. ప్రతీ ఏటా పార్టీ వేడుకగా నిర్వహించే టీడీపీ పండుగ. ప్రతీ సంవత్సరం మూడు రోజుల పాటు మహానాడు నిర్వహిస్తారు. ఈ సారి మాత్రం మహానాడు పైన … Read More
మే 23..కౌంట్డౌన్: ఎవరి సన్నాహాలు వారివి: ఏజెంట్లతో పార్టీలు..సూక్ష్మ పరిశీలకులతో కలెక్టర్లుఅమరావతి: రాష్ట్ర, దేశ దశ-దిశలను మార్చేయగల ఎన్నికల ఫలితాల వెల్లడికి కౌంట్డౌన్ ఆరంభమైంది. మరో 12 రోజుల్లో రాజు ఎవరో, బంటు ఎవరో తేలిపోనుంది… Read More
0 comments:
Post a Comment