Saturday, May 11, 2019

ఏపీ ఫ‌లితాల ఎఫెక్ట్ : టీడీపీలో కొత్త టెన్ష‌న్‌: మ‌హానాడు ఊసేలేదు..జ‌రిగేనా...!

మ‌హానాడు. ప్ర‌తీ ఏటా పార్టీ వేడుక‌గా నిర్వ‌హించే టీడీపీ పండుగ‌. ప్ర‌తీ సంవ‌త్స‌రం మూడు రోజుల పాటు మ‌హానాడు నిర్వ‌హిస్తారు. ఈ సారి మాత్రం మ‌హానాడు పైన ఎన్నిక‌ల ఎఫెక్ట్ ప‌డింది. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌టానికి ఎటువంటి ఇబ్బంది లేక‌పోయినా.. మ‌హానాడు నిర్వ‌హ‌ణ పైన ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి నిర్ణ‌యాలు ప్ర‌క‌టించ‌లేదు. దీంతో..మ‌హానాడు మూడు రోజులు నిర్వ‌హిస్తారా..లేక

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JwLhed

Related Posts:

0 comments:

Post a Comment