ఏపీలో ఎన్నికలయ్యాక ప్రదానపార్టీల హడావిడి కొనసాగింది కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ అయ్యారు. ఇక ఎన్నికల పోలింగ్ తర్వాత కనిపించకుండా పోయిన జనసేనాని నంద్యాలకు రానున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మృతిచెందిన ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఎన్నికలు ముగిసిన దాదాపు నెలరోజుల తరువాత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JDzOdb
నేడు నంద్యాలకు జనసేనాని పవన్ కళ్యాణ్... ఎస్పీవై రెడ్డి కుటుంబానికి పరామర్శ
Related Posts:
డ్రగ్స్ కేసు : ఎన్సీబీ ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన దీపికా... తట్టుకోలేక 3 సార్లు ఏడ్చేసింది...బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ను షేక్ చేస్తోంది. బడా నిర్మాతలు,బడా నటుల పేర్లు బయటకు రావ… Read More
లూడో గేమ్ లో మోసం చేశాడని .. తండ్రిపై ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసిన కూతురుతండ్రిపై ఒక కూతురు మోసం చేశారంటూ కేసు పెట్టడం చూశారా? అది కూడా ఏ ఆస్తుల పంచాయతీలతోనో , ఏ భూముల గురించో కాదు. లూడో గేమ్ లో తనను మోసం చేశాడని తండ్రి పైన… Read More
Blackmail:బ్యాక్ డోర్ లో అమ్మాయి నగ్న వీడియోలు తీసి ఎంజాయ్,వాట్సాప్, మెసేజ్ లు, ఇల్లు అద్దెకు ఇస్తే!చెన్నై/ మదురై: అమ్మాయిని ట్యూషన్ కు పిలుచుకుని వెళ్లి వస్తున్న సమయంలో ఆమెతో సన్నిహితంగా మెలిగిన కామాంధుడు ఆమె ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడు. అమ్మాయ… Read More
చిరు, పవన్కు చేత కానిది సోము వీర్రాజు చేసి చూపిస్తారా ? మనోడే సీఎం అవుతాడంటూ...2009 అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు పేరుతో ప్రజారాజ్యం పార్టీని రంగంలోకి దింపిన చిరంజీవి రాజకీయాల్లో తగినంత అనుభవం లేకపోవడంతో అరకొర ప్రయోజనం మాత్రమే రాబట్… Read More
కథలు..పాత తరానికి.. నవ తరానికీ వారధులు: వంకాయల రుచిపై కథ: మన్ కీ బాత్లో మోడీన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కథలకు ఉన్న ప్రాధాన్యత గురించి తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇదివరకు బొమ్మల కొలువుల గురించి మాట్లాడిన … Read More
0 comments:
Post a Comment