చివరి దశ ఎన్నికలు పూర్తవుతున్న నేపథ్యలంలో బీజేపీ గెలుపుపై ఆపార్టీ లోనే భిన్నస్వరాలు వినపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ గాలి వీస్తూందని బీజేపీనేతలు ఓవైపు ప్రచారం చేస్తుంటే మరోవైపు ఆపార్టీలో ఉన్న ముఖ్యనేతలె పార్టీ గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే గతంలో వచ్చిన పూర్తి మెజారిటి పార్టీకి రాకపోవచ్చని చెబుతున్నారు. అధికారంలోకి రావాలంటే ఇతర పక్షాల సహకారం తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ja88Nm
Saturday, May 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment