హనుమకొండ నగరం నడిబొడ్డున పద్మాక్షి దేవాలయం సాక్షిగా పద్మాక్షి గుట్ట లో గుట్టుగా గంజాయి దందా జరుగుతోంది. మాదకద్రవ్యాల మహమ్మారి అయిన గంజాయిని గంజాయి స్మగ్లర్లు విద్యార్థుల టార్గెట్ గా నగరంలో సరఫరా చేస్తున్నారు. పద్మాక్షి గుట్ట వద్ద విద్యార్థులకు గంజాయి అలవాటు చేస్తున్నారు. దీంతో యువత, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్న నేపధ్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J2gHL8
షాకింగ్ ...పద్మాక్షి గుట్టల్లో గుట్టుగా గంజాయి దందా .. మత్తులో యువత
Related Posts:
ఏపీలో కరోనా: జనసేనతో వైసీపీ పొత్తు.. చిరంజీవి పేరును ప్రస్తావిస్తూ విజయసాయి అనూహ్య కామెంట్లుఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిపై వెల్లువెత్తుతోన్న రాజకీయ విమర్శలు పీక్స్ కు చేరాయి. కరోనా కట్టడిలో సీఎం జగన్ ఫెయిలయ్యారంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబ… Read More
కరోనా: 90 మంది వైద్య సిబ్బందికి వైరస్.. అమెరికాకు కిట్స్ పంపడంతో మనకు కొరత.. షాకింగ్ నంబర్స్దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకుంటున్నవాళ్ల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ, కొత్త పేషెంట్ల సంఖ్య అమాంతం పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది… Read More
కరోనా కష్టాలు: ఢిల్లీలో భూప్రకంపనలు.. రాజధానిలో 35 కంటెయిన్మెంట్ జోన్లుఅసలే కరోనా వైరస్ విలయానికి ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఢిల్లీలో ఆదివారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. అయితే రిక్టర్ స్కేలుపై దాని తీవ్రంత స్వల్పంగా, 3… Read More
Coronavirus: కరోనా హాట్ స్పాట్ బెంగళూరు, సీల్ డౌన్ !, సిలికాన్ సిటీలో 76 మందికి, ప్రభుత్వం !బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తోంది. కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రపంచం అంతా ప్రస్తుతం లాక్ డౌన్ అనే రామబాణం అనే అయు… Read More
తెలంగాణలో మరో కరోనా మరణం: ఆ రెండు కుటుంబాల్లోనే 11 కేసులు నమోదుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం కరోనా మహమ్మారి బారినపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొ… Read More
0 comments:
Post a Comment