హనుమకొండ నగరం నడిబొడ్డున పద్మాక్షి దేవాలయం సాక్షిగా పద్మాక్షి గుట్ట లో గుట్టుగా గంజాయి దందా జరుగుతోంది. మాదకద్రవ్యాల మహమ్మారి అయిన గంజాయిని గంజాయి స్మగ్లర్లు విద్యార్థుల టార్గెట్ గా నగరంలో సరఫరా చేస్తున్నారు. పద్మాక్షి గుట్ట వద్ద విద్యార్థులకు గంజాయి అలవాటు చేస్తున్నారు. దీంతో యువత, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్న నేపధ్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J2gHL8
షాకింగ్ ...పద్మాక్షి గుట్టల్లో గుట్టుగా గంజాయి దందా .. మత్తులో యువత
Related Posts:
వైసీపీలోకి వల్లభనేని వంశీ..! ఎమ్మెల్యేగా రాజీనామాకు సిద్దం: జగన్ గ్రీన్ సిగ్నల్..!గన్నవరం ఎమ్మెల్యే టీడీపీ వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆయన రెండు రోజుల క్రితం పార్టీ అధినేత చంద్రబాబును కలిసి..తన మనసులో మాట చెప్పినట్లు సమాచారం. … Read More
సుజనా చౌదరితో కరణం బలరాం భేటీ ... నేతల వరుస భేటీలతో టీడీపీలో టెన్షన్టిడిపి నుండి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి టిడిపిని టార్గెట్ చేస్తున్నారా? టిడిపి నేతలను బిజెపి లో చేర్చుకోవడానికి సుజనా చౌదరి పావులు కదుపుతున్నారా?… Read More
సీఎం కేసీఆర్ ముసుగు తొలిగింది, అహం బయటపడింది : భట్టిఆర్టీసీ కథ ముగిసినట్టేనని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు, ప్రవైట్పరం చ… Read More
హర్యానా రసకందాయం: ఇద్దరు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి బీజేపీ ఎంపీ.. మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా..హర్యానా అసెంబ్లీలో అధికారానికి బీజేపీ ఐదు సీట్ల దూరంలో మిగిలిపోయింది. 40 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడంతో.. ప్రలోభాల పర్వం మొదలైంది. 31 సీ… Read More
మహారాష్ట్రకు మరో వాయు\"గండం\": తీర ప్రాంతం వైపు దూసుకొస్తున్న క్యార్ తుఫానుముంబై: మహారాష్ట్రలో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ క్యార్ తుఫాను రూపంలో ఆ రాష్ట్రాన్ని కబళించేందుకు వస్తున్నాయి. క్యార్ తుఫానుతో భారీ నుంచి… Read More
0 comments:
Post a Comment