హనుమకొండ నగరం నడిబొడ్డున పద్మాక్షి దేవాలయం సాక్షిగా పద్మాక్షి గుట్ట లో గుట్టుగా గంజాయి దందా జరుగుతోంది. మాదకద్రవ్యాల మహమ్మారి అయిన గంజాయిని గంజాయి స్మగ్లర్లు విద్యార్థుల టార్గెట్ గా నగరంలో సరఫరా చేస్తున్నారు. పద్మాక్షి గుట్ట వద్ద విద్యార్థులకు గంజాయి అలవాటు చేస్తున్నారు. దీంతో యువత, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్న నేపధ్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J2gHL8
షాకింగ్ ...పద్మాక్షి గుట్టల్లో గుట్టుగా గంజాయి దందా .. మత్తులో యువత
Related Posts:
మూడు రోజుల మణిక్కం టూర్ విజయవంతమైందా..?టీ కాంగ్రెస్ లో వ్యక్తమవుతున్న బిన్నాభిప్రాయాలు.!హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త వ్యవహారాల ఇంఛార్జ్ మణిక్కం ఠాగూర్ కొత్త జోష్ నింపారా..? నేతలు మధ్య ఉత్సాహ వాతావరణాన్ని తీసుకురాగలిగారా..?… Read More
మహారాష్ట్రలో మరో కలకలం: కాంగో ఫీవర్, భయాందోళనలో ఆ జిల్లా జనంముంబై: ఇప్పటికే కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతున్న మహారాష్ట్రలో మరో కొత్త వ్యాధి ఇప్పుడు ప్రజలను భయకంపితులను చేస్తోంది. పాలఘర్ జిల్లాలో అతిభయంకరమైన క… Read More
గోవా టూర్... ముమైత్ ఖాన్ నన్ను మోసం చేసింది.. క్యాబ్ డ్రైవర్ ఆరోపణలు...ఐటెం బాంబ్ ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందని హైదరాబాద్కు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. గోవా పర్యటన నిమిత్తం తన క్యాబ్ని బుక్ చేసుకున్న ముమైత… Read More
కవిత కోసం కేసీఆర్ కుట్రలు .. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థితో సైతం బేరం : ఎంపీ అరవింద్ ఫైర్నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కూతురు కవిత కోసం నిజామాబాద్ లో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు . కవిత… Read More
ఎల్లో మీడియాపై మరోసారి జగన్ ఫైర్- నెగెటివ్ రాతలు ఎదుర్కోవాలని స్పందనలో పిలుపు...టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీకి వంతపాడే మీడియా సంస్ధలపై వైసీపీ కోపం ఇప్పటిది కాదు. కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు తనను జైలుకు పంపారని గ… Read More
0 comments:
Post a Comment