Monday, January 25, 2021

నిమ్మగడ్డతో పోరులో జగన్ వైఫల్యానికి కారణమిదే -తర్వాత స్టెప్ ఇదైతేనే సేఫ్: ఎంపీ రఘురామ

ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఏడాదిగా కొనసాగిన పంచాయితీ ఎన్నికల వివాదానికి ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. దీనిపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఎన్నికల వివాదంపై ముందు నుంచీ తాను చెప్పింది చెప్పినట్లుగానే జరిగిందని, ఇలాంటి తీర్పు వస్తుందని గతంలోనూ తెలిపానని ఆయన గుర్తుచేశారు. అయితే నిమ్మగడ్డతో పోరు మొదలుకొని కొన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a7lpRM

0 comments:

Post a Comment