న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన కొనసాగున్న క్రమంలో ఓ రైతు ఆ చట్టాల రద్దు కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీకి లేఖ రాశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని తన కుమారుడికి చెప్పాలని లేఖలో కోరారు. ఈ మేరకు మోడీ తల్లి హీరాబెన్కు పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LZoMlY
Sunday, January 24, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment