Sunday, January 24, 2021

జగన్ పట్ల పాజిటివ్‌గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు: టీడీపీకి కౌంటర్?,‘తిరుపతి’ కోసం సోము భేటీ

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాల దాడులపై స్పందిస్తూ.. వైఎస్ జగన్ క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటూ మండిపడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qO5v5C

0 comments:

Post a Comment