పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియా తీరం సమీపంలో నెలరోజుల కిందట కిడ్నాప్ కు గురైన 19 మంది భాయతీయులను సముద్రపు దొంగలు ఎట్టకేలకు విడిచిపెట్టారు. డిసెంబర్ 15వ తేదీన ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఎంటీ డ్యూక్ నౌక నుండి 20 మంది భారతీయ నౌక సిబ్బందిని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేశారు. అనుకోని రీతిలో ఓ బాధితుడు చనిపోగా,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G5diXr
సముద్రపు దొంగల చెర నుంచి 19 మంది భారతీయుల విడుదల.. నైజీరియాలోని మన రాయబారి చొరవతో..
Related Posts:
మంచిమొగుడు మధ్యలో అల్లరిప్రియుడు, అక్రమ సంబంధం, రేప్ చేసి చంపేశారు !చెన్నై: మంచిమొగుడు మధ్యలో అల్లరిప్రియుడు వచ్చాడు. అక్రమ సంబంధం కారణంగా వివాహిత మహిళను రేప్ చేసి దారుణ చంపేసిన సంఘటన తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలో జర… Read More
దిమ్మ తిరిగేలా విసా ఛార్జీలు పెంచిన సౌదీ: హజ్ యాత్రను బాయ్ కాట్ చేసిన ముస్లిం దేశాలుదుబాయ్: ధనిక దేశాల్లో ఒకటిగా పేరున్న సౌదీ అరేబియా.. విసా ఛార్జీలను భారీగా పెంచింది. ఎంత భారీగా అంటే.. ఇప్పటిదాకా ఉన్న విసా ఛార్జీల మొత్తాన్ని ఆరు రెట్… Read More
బోటు ప్రమాద ఘటనలో జగన్ ఏ 1.. అవంతి ఏ 2 : టీడీపీ మహిళా నేత అనురాధఎట్టకేలకు రాయలు వశిష్ట బోట్ ను 38 రోజుల తర్వాత గోదావరి నది నుండి బయటకు తీశారు.గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం బయటికి తీయ… Read More
నిబంధనలు పాటించని 1600 ఆస్పత్రులకు జీహెచ్ఎంసీ నోటీసులు .... షైన్ ఆస్పత్రి ఘటనతో గుర్తొచ్చిందా !!హైదరాబాద్లోని ఆసుపత్రులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చాయి. నిబంధనలు పాటించటం లేదు అని తెలిసినా ఎవరూ ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకోరు. ఏదైనా ప్రమాదం జరిగే వరకు… Read More
జీన్స్, పొట్టి లంగాలు వేసుకున్న... మహిళలకు నో డ్రైవింగ్ లైసెన్స్ప్రభుత్వ అధికారులు ఎప్పుడు ఎం చేస్తారో ఎవ్వరికి అర్థం కాదు. తాము ప్రజల సేవకు ఉన్నామనే కనీస ఆలోచన పక్కన పెట్టి, తమకు ఇష్టం వచ్చిన నిబంధనలు ప్రజలపై రుద్… Read More
0 comments:
Post a Comment