Sunday, January 19, 2020

‘జై అమరావతి’: ఇక్కడికి వస్తుంటే కన్నీళ్లు వచ్చాయంటూ పరిటాల శ్రీరామ్

అమరావతి: ‘జై అమరావతి' అంటూ రాజధాని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం అమరావతి ప్రాంతంలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37aEOyy

Related Posts:

0 comments:

Post a Comment