అమరావతి: ‘జై అమరావతి' అంటూ రాజధాని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం అమరావతి ప్రాంతంలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37aEOyy
Sunday, January 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment